న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి లాక్డౌన్ను పొడిగించింది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది నాలుగోసారి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మరోసారి వారం రోజుల పాటు లాక్డౌన్ను విధించింది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేస్తోన్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f8yT2g
ఫలిస్తోన్న లాక్డౌన్ వ్యూహం: కరోనా పాజిటివిటీలో 12% క్షీణత: 17 వరకు పొడిగింపు
Related Posts:
టీడీపీ యాత్రతో వైసీపీలో వణుకు పడుతుంది : లోకేష్మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . టీడీపీ ప్రజా చైతన్య యాత్ర అంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుంద… Read More
హరహర మహా దేవ ... శివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లామహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సు… Read More
‘అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు.. అవినీతి చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైస్సార్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతికి … Read More
నా కొడుక్కి 14 ఏళ్లు.. రేపటి తరం కోసమే నా పోరాటం: ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం‘‘సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రారంభించినప్పటికీ జనసేన పార్టీ.. తన మొట్టమొదటి ఎన్నికల్లోనే దారుణంగా ఓడిపోయింది. వ్యక్తిగతంగా పోటీ చేసిన రెండు చోట్లా నేను … Read More
అయోధ్యలో హనుమంతుడి విగ్రహాం నెలకొల్పండి, సుందరకాండ పారాయణంతో ఆశీస్సులు: ఆప్ ఎమ్మెల్యేఅయోధ్యలో రామమందిరం నిర్మించే పరిసరాల్లో భారీ హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కోరారు. రామాలయం నిర్మించే సమ… Read More
0 comments:
Post a Comment