న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి లాక్డౌన్ను పొడిగించింది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది నాలుగోసారి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మరోసారి వారం రోజుల పాటు లాక్డౌన్ను విధించింది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేస్తోన్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f8yT2g
Sunday, May 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment