గువాహటి: అస్సాంలో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టే- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ జగదీష్ ముఖికి అందజేశారు. శర్బానంద రాజీనామాతో ఆయన వారసుడిగా హిమంత బిశ్వ శర్మకు లైన్ క్లియర్ అయినట్టే. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y8gpYC
Sunday, May 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment