ఏడాదిన్నరకు పైగా భూగోళాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 35లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. గురువారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 17 కోట్లకు చేరింది. 6లక్షలకుపైగా మరణాలు, 3.4కోట్ల కేసులతో అమెరికా కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతున్నది. అన్ని దేశాలూ వైరస్ విలయంలో చిక్కుకోగా, కరోనా జన్మస్థలమైన చైనాలో మాత్రం రెండో వేవ్ గానీ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3upz276
Covid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden సంచలన ఆదేశాలు -చిక్కుల్లో China, వూహాన్ ల్యాబ్ గుట్టు
Related Posts:
కరోనా విలయం: రాష్ట్రంలో ఫేక్ డేటా -టెస్టుల గోల్మాల్ -సంచలన కథనం -హైకోర్టు ఆగ్రహందేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతుండటం, మెట్రోపాలిటన్ నగరాల్లోకెల్లా హైదరాబాద్ లోనే వైరస్ వ్యాప్తి… Read More
2020 లో ఏపీ, తెలంగాణాల మధ్య వాటర్ వార్ ..రాయలసీమ ఎత్తిపోతలతో మొదలై కేంద్రం కోర్టులో సాగుతూ ..ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య 2020 సంవత్సరంలో జల జగడాలు కొనసాగాయి. గతంలో ఉన్న నదీజలాల వాటాల పంచాయతీలకు తోడు రాయలసీమ ఎత్తిపోతల పథకం తో మొదలైన రగడ… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా: పశ్చిమగోదావరిలో అత్యధికం, అనంతపురంలో సింగిల్ డిజిట్, జిల్లాల్లో ఇలాఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అతి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం 300కుపైగానే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5… Read More
Sanjana: ఇస్లాం మతంలోకి హీరోయిన్, మౌల్వీపై కేసు, ఏం జరిగిందంటే, మేడమ్ మాయం, లవ్ జీహాద్ ? !బెంగళూరు/ న్యూఢిల్లీ: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి మూడు నెలల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన స… Read More
ప్రసవం కోసం వెళ్తే కడుపులో టవల్ పెట్టి కుట్లేసి గర్భిణీ ఉసురు తీసిన వైద్యులు .. భర్త ఫిర్యాదుచండీగఢ్ రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన కారణం… Read More
0 comments:
Post a Comment