పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాది చివరి కల్లా ఎట్టి పరిస్దితుల్లోనూ పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. ఈ వర్షాకాలంలో పనులకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోదావరికి వచ్చే వరద నీటిని మళ్లించేందుకు ఈసారి పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసింది. గతంలో వరద నీటి కారణంగా పనులకు ఆటంకం కలగడంతో ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hWF6Bq
పోలవరం వరద నీరు మళ్లింపు మొదలు- 6.5 కిలోమీటర్ల మేర-ఇంజనీరింగ్ అద్భుతం
Related Posts:
మీరే అందరికీ స్ఫూర్తి: శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన ప్రధాని మోడీ (వీడియో)ప్రయాగ్రాజ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ… Read More
రాజకీయాల్లోకి వచ్చెయ్: మంత్రి పదవిపై అలీకి చంద్రబాబు నుంచి హామీ?విజయవాడ: ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ అలీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో అలీకి సన్మాన క… Read More
నిన్న బెంగళూరు..: నేడు చెన్నై పార్కింగ్లో భారీ ప్రమాదం, 175కు పైగా కార్లు దగ్ధంచెన్నై: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎయిర్ షోలో ఘోర అగ్ని ప్రమాదంలో వందలాది కార్లు దగ్ధమైన ఘటన మరవకముందే చెన్నైలోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చెన్నై … Read More
సిద్ధిపేట వాసులకు హరీశ్ రావు లేఖలు.. ఎవరికి?.. ఎందుకు?సిద్ధిపేట : తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక. మామకు వెన్నంటి ఉన్న అల్లుడు. సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ సాధనలో చురుకైన పాత్ర పోషించిన ధీరోదాత్తుడు. ఇలా ఎల… Read More
ప్రియాంక గాంధీ తర్వాత.. రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా?: అలా హింట్ ఇచ్చారున్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తర్వాత ఆమె భర్త రాబర్డ్ వాద్రా కూడా క్రియ… Read More
0 comments:
Post a Comment