పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాది చివరి కల్లా ఎట్టి పరిస్దితుల్లోనూ పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. ఈ వర్షాకాలంలో పనులకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోదావరికి వచ్చే వరద నీటిని మళ్లించేందుకు ఈసారి పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసింది. గతంలో వరద నీటి కారణంగా పనులకు ఆటంకం కలగడంతో ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hWF6Bq
పోలవరం వరద నీరు మళ్లింపు మొదలు- 6.5 కిలోమీటర్ల మేర-ఇంజనీరింగ్ అద్భుతం
Related Posts:
వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి, నేడు జగన్తో కృపారాణి భేటీ? కారణాలివే!అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో … Read More
ఏపి ఉద్యోగుల సాయం 30 కోట్లు : అమర జవాన్లకు అండగా ...!పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ కదిలి వస్తున్నా యి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల క… Read More
19-2-2019 మంగళవారం: మహా మాఘి (మాఘ పౌర్ణమి) స్నానాలుడా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151. సంవత్సరానికి నెలలు 12 . నెలకి ఒక పూర్ణిమ. ఇది సర్వ సాధారణం . ఆకాశం లో గ్రహాలు తిరుగుత… Read More
కాంగ్రెస్ పై ఫిర్యాదు : అమరావతి కి అందుకోసమే : చూసుకుంటానంటూ బాబు హామీ..!కాంగ్రెస్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత వద్దకు వెళ్లలేదు. ఢిల్లీలోనే ఉన్న రాహుల్ ను కలవలేదు. కాంగ్రెస్ పై ఫిర్… Read More
ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా ఫేస్బుక్ పోస్టు... ఆ యూనివర్శిటీలో చెలరేగిన వివాదంపుల్వామా దాడి జరిగి ఐదు రోజులు అయింది. దాడుల గాయాలనుంచి ఇంకా దేశం కోలుకోక ముందే.. హైదరాబాద్ సెంటల్రల్ యూనివర్శిటీలో ఓ ఫేస్ బుక్ పోస్టు టెన్షన్ వాతావరణ… Read More
0 comments:
Post a Comment