హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంటెలిజెన్స్ షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్షన్ల టైములో వాడుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులు అందాయి. ఈమేరకు వారిద్దరికీ ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరి బకాయిలు కలిపి 9 లక్షల రూపాయలున్నట్లు అందులో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CRYmLv
కాంగ్రెస్ పెద్దలకు \"బుల్లెట్\" దెబ్బ..! కేసీఆర్ ఎఫెక్టా?
Related Posts:
ఎట్టకేలకు బోటు జాడ గుర్తించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందంఎట్టకేలకు పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు తీసిన బోటు జాడ దొరికింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని బయట… Read More
కొడుకు లైంగికదాడి.. వీడియో తీసిన తల్లి... ఆ తర్వాత బెదిరించి....రాయ్పూర్/ బలోడా బజార్ : అవును ఇది కలికాలమే. సమాజంలో మంచి, మర్యాద లేదు, గౌరవం అన్న మాటే లేదు. సంబంధ, బంధవ్యాలు కూడా విలువలేకుండా పోతోంది. ఏదో సినిమాలో… Read More
రేషన్ తీసుకోవటం లేదా ? అయితే మీ ఆహార భద్రతా కార్డు గోవిందా !!తెలంగాణ రాష్ట్రంలో రేషన్ తీసుకోని లబ్ధిదారుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడంతో చాలామంది రేషన్ బియ్య… Read More
మోడీ విమానం పాక్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి కోరిన భారత్న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ వెళ్లనున్న ఎయిరిండియా విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వంకు భారత ప్… Read More
ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్...! సుజాతరావు సిఫారసులను ఆమోదించిన సీఎం జగన్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈమేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవైట్ ప్రాక్టీసుపై నిషేధం విధిస్తూ నిర్ణయ… Read More
0 comments:
Post a Comment