కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కొలువుదీరిన తర్వాత ఆయన తొలిసారిగా ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని కొనియాడారు నరసింహన్. విద్యుత్ కోతలను అధిగమించి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను అంధించిన ఘనత ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఇక వచ్చే ఐదేళ్లలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2U4M2xr
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం: గవర్నర్ నరసింహన్
Related Posts:
చైనా ఉత్పత్తులపై మరో 5శాతం అధిక సుంకం విధించిన ట్రంప్న్యూయార్క్ : చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. తాజాగా చైనా వస్తువులపై మరో 5శాతం ట్రంప్ సర్కార్ విధించడంతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్… Read More
ఇందిరా గాంధీపై పోరాటం, 19 నెలలు జైల్లో, అరుణ్ జైట్లీ తండ్రిది లాహోర్, వాజ్ పేయి!న్యూఢిల్లీ: కేంద్ర మాజీ అర్థిక మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ (66) మృతితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. విమర్శనాస్త్రాలు, వ్యూహా… Read More
శ్రీ కృష్ణ జన్మాష్టమి: ఊరు.. వాడ ఘనంగా వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇస్కాన్ దేవాలయాలుజగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన నల్లనయ్య జన్మాష్టమి వేడుకలు తెలు… Read More
సంతాన కృష్ణాష్టమి పూజ అంటే ఏంటీ .. దీనిని ఎలా చేయాలి ..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 సంతానం కోరుకునే వారు ఈరోజు కృష్ణాష్టమి రోజున ఉదయం ఉపవాసం ఉండి సంతా… Read More
పుట్టినప్పటి నుంచే కష్టాలు.. చంపేందుకు విఫలయత్నాలు... శ్రీ కృష్ణుడి కష్టాలివే..డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 శ్రీ కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చ… Read More
0 comments:
Post a Comment