సంక్రాంతి సందర్భంగా అలహాబాదులోని ప్రయాగరాజ్ కుంభమేళ భక్తుల కోసం సిద్ధమైంది. ఇప్పటికే పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కొన్ని లక్షల్లో భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక రానున్న 48 రోజుల్లో కోటికిపైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా అంతే ఆసక్తితో గంగా యమునా నదీ తీరాలకు చేరుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AKZE9y
భక్తులతో కిటకిటలాడిన ప్రయాగరాజ్ కుంభమేళ, పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా హాజరు
Related Posts:
coronavirus:కుమారుడి నుంచి తండ్రికి, అతని నుంచి 8 మందికి, ఆర్ఎంపీ డాక్టర్కు కూడా..కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నీడలా వెంటాడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోక… Read More
పిండినీళ్లలో మత్తు కలిపి కల్లు తయారీ..! సుర ప్రియులారా.. జర భద్రం..!!హైదరాబాద్ : లాక్ డౌన్ సందర్బంగా దేశం మొత్తం షడ్ డౌన్ అయ్యింది. ఎంతో మందికి ఇష్టమైన మద్యపానం మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మద్యం అందుబాటులో లేక చాల… Read More
కరోనా చికిత్స ఇలా.. ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాల విడుదల..ఏపీలో కరోనా వైరస్ చికిత్సలను మరింత నాణ్యంగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలన విడుదల చేసింది. వీటి ప్రకారం ఎవరిని ఏయే ఆస్పత్రులకు ప… Read More
FSSAIలో ఉద్యోగాలు: 83 వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అడ్వైజర్, డైరెక్టర్, జాయిం… Read More
Lockdown Cheating: యువతికి వీధి కుక్క మీద ప్రేమ, హెల్ప్ లైన్ కు ఫోన్, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలు కావడంతో ఇంటిలో ఉన్న ఓ యువతికి ఓ సమస్య వెతుక్కుంటూ వచ్చింది. అనారోగ్యంతో వీధిలో ఓ ఉన్న ఓ కుక్కకు సహాయం … Read More
0 comments:
Post a Comment