సంక్రాంతి సందర్భంగా అలహాబాదులోని ప్రయాగరాజ్ కుంభమేళ భక్తుల కోసం సిద్ధమైంది. ఇప్పటికే పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కొన్ని లక్షల్లో భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక రానున్న 48 రోజుల్లో కోటికిపైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా అంతే ఆసక్తితో గంగా యమునా నదీ తీరాలకు చేరుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AKZE9y
భక్తులతో కిటకిటలాడిన ప్రయాగరాజ్ కుంభమేళ, పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా హాజరు
Related Posts:
సూర్య .. ఐదుగురు పోలీసుల విచారణ .. జయరాం హత్య కేసు స్పీడప్హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జయరాం హత్యకు సహకరించిన సినీనటుడు సూర్య .. హత్య తర్… Read More
ఎరిక్సన్కు డబ్బులు చెల్లించండి లేదా జైల్లో కూర్చోండి: అనిల్ అంబానీపై సుప్రీం ఆగ్రహంఢిల్లీ: ఇప్పటికే రాఫెల్ రచ్చతో తల బొప్పి కట్టుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు నుంచి మరో షాక్ వచ్చింది. ఎరిక్సన్క… Read More
కాంగ్రెస్-జేడీఎస్ మధ్య లోక్ సభ సీట్ల చిచ్చు: మేమేమైనా బిచ్చగాళ్లమా? కుమారస్వామిబెంగళూరు: కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పొరపచ్చాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార… Read More
ఓటుకు నోటు కేసులో రెండోరోజు కొనసాగుతోన్న రేవంత్ విచారణహైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప… Read More
ఇండేన్ గ్యాస్ వాడుతున్నారా? మీ ఆధార్ కార్డు వివరాలు లీక్ అయ్యాయేమో చెక్ చేసుకోండిబెంగళూరు: ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం అయ్యాయి. ఇండేన్ గ్యాస్ వెబ్ సైట్ లో భద్రపరిచిన వినియోగదారుల కార్డుల వి… Read More
0 comments:
Post a Comment