Sunday, January 20, 2019

ప‌వ‌న్ ను ఏమీ అన‌వ‌ద్దు..సీయం : టిడిపి - జ‌న‌సేన పొత్తు దిశగా : జ‌న‌సేనాని సిద్ద‌మేనా..!?

ప‌వ‌న్ ను క‌లిసి రావాల‌ని ఆహ్వానించారు. వ‌ప‌న్ నో అన్నారు. అయినా..టిడిపిలో ఇంకా ఆశ‌లు. త‌మ‌తో ప‌వ‌న్ క‌లిసి వ‌స్తాడ‌నే న‌మ్మ‌కం వారిలో క‌నిపిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్‌- వ‌ప‌న్‌-మోదీ-కేసీఆర్ ల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేసిన టిడిపి నేత‌ల్లో స‌డ‌న్ ఛేంజ్‌. ఈ లిస్టు నుండి ప‌వ‌న్ పేరుకు మిన‌హాయింపు. మిగిలిన ముగ్గురూ లక్ష్యంగా విమ‌ర్శ‌లు. తాజాగా,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FBCN4q

Related Posts:

0 comments:

Post a Comment