శబరిమల: శబరిమలలో అయ్యప్ప స్వామి వారు మకరజ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారు. మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప మాలధారణ వేసినవారు, ఇతర భక్తులు పోటెత్తారు. పంబానది, సన్నిధానం, హిల్టాప్, టోల్ ప్లాజా వద్ద మకరజ్యోతి దర్శనం కోసం ట్రావెన్కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. పొన్నంబలమేడు నుంచి భక్తలకు దర్శనం ఇచ్చారు. శబరిగిరులు స్వామియే శరణం అయ్యప్ప
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ANlUQc
మకరజ్యోతి దర్శనం, స్వామియో శరణమయ్యప్ప నినాదాలతో మార్మోగిన శబరిగిరులు
Related Posts:
విషాదం: కరోనాతో సీపీఎం నేత ఏచూరి కుమారుడి కన్నుమూత,ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతిసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా… Read More
బెంగాల్లో బాంబు పేలుళ్లు... ఒకరి మృతి... ఆరో విడత పోలింగ్కు ముందు కలకలం...బెంగాల్లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం(ఏ… Read More
India Corona update : ఒక్క రోజులో 3 లక్షలకు చేరువగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలతో కరోనా కల్లోలంభారతదేశంలో కరోనా మహమ్మారి కట్టడి చేయలేని దారుణ పరిస్థితులు సృష్టించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ను కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది. … Read More
జనం చస్తుంటే మీకేమీ పట్టదా... 'సంక్షోభం' తెలియట్లేదా.. అసలేం చేస్తున్నారు : కేంద్రంపై ఢిల్లీ హైకోర్టుఓవైపు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ పేషెంట్ల మరణాలు పెరుగుతుంటే.. కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... మీకు బాధ్యత లేదా... టాటా లాంటి కంపెనీలు మా… Read More
అసాధారణం.. ఆరని కరోనా కాష్ఠం... ఆ ఒక్క శ్మశానంలోనే 4 రోజుల్లో 141 మృతదేహాలకు అంత్యక్రియలు..దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు… Read More
0 comments:
Post a Comment