Saturday, January 5, 2019

అంద‌రి దృష్టి జ‌న‌సేన వైపే..! ఏపి రాజ‌కీయాల్లో ట్రంప్ కార్డ్ కానున్న ప‌వ‌న్..!!

హైద‌రాబాద్ : ఏపీ రాజ‌కీయాలు మ‌ళ్లి జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ప‌టిష్టంగా ఉన్న అదికార టీడిపి, బ‌లంగా ఉన్న ప్ర‌తిప‌క్ష వైసీపి పార్టీలు కూడా ఇప్పుడు జ‌నసేన వేయ‌బోయే అడుగుల‌పై ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి. ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఒంట‌రిగా ఎదుర్కొంటాడా లేక ఎవ‌రితోనైనా పొత్తు ఉంటుందా అనే అంశం ప‌ట్ల ఇరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BZN0Dt

Related Posts:

0 comments:

Post a Comment