అమరావతి: జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్ కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ ప్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. జనసేన నుంచి బెజవాడలో పలువురికి టిక్కెట్లు ఇస్తున్నట్లు నకిలీ లెటర్ ప్యాడ్ ద్వారా ప్రకటన చేశారు. ఈ నకిలీ లెటర్ ప్యాడ్ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C5EUtj
డూప్లికేట్ 'అభ్యర్థుల ప్రకటన'పై జనసేన స్పందన, ఫిర్యాదు చేయండి.. పవన్ కళ్యాణ్ సీరియస్
Related Posts:
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్... డీఏ,దసరా సెలవుపై కీలక నిర్ణయం...తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. 2019 జులై నుంచి ఉద్యోగులకు అందాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికార… Read More
ఏపీలో కరోనా: 8లక్షలు దాటిన కేసులు - కొత్తగా 3,765 మందికి ఇన్ఫెక్షన్ - ఆ4 జిల్లాల్లో..ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలో నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య శాఖ శుక్రవారం వెల్లడిచిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3… Read More
బావల కన్నా ఎక్కువ సంపాదిస్తానని: ఇంటర్ చదివి, మెకానిక్గా మారి.. కిడ్నాపులు, ఇదీ సాగర్..ఎక్కడైనా ఛాలెంజ్లు చేస్తుంటారు. స్నేహితుల మధ్య బెట్ నడుస్తుంటాయి. రకరకాల పందెలు ఉంటుంటాయి. అయితే నిర్దేశిత సమయంలో డబ్బులు సంపాదిస్తానని కూడా చాలెంజ్ … Read More
పాకిస్తాన్కు భారీ షాక్ - టెర్రరిస్టుల కట్టడిలో ఫెయిల్ - ఇంకా ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులోనే..ఉగ్రవాదుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్ లో అంతర్జాతీయ ఆంక్షల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పాక్ లో ఇప్పటికీ పలు రూపాల్లో ఉగ్రకలాపాలు కొనసాగుతున్నా… Read More
పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వండి - మంత్రి నిర్మలతో ఏపీ మంత్రి బుగ్గన భేటీ - కీలక అంశాలివేఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి రావాల… Read More
0 comments:
Post a Comment