న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురుకు సెక్యూరిటీని కల్పించారు. ఈ మెయిల్ ద్వారా ఆమెను కిడ్నాప్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు భద్రతను పెంచారు. అరవింద్ కేజ్రీవాల్ కూతురును అపహరిస్తామని ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు శనివారం తెలిపారు. జనవరి తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి కార్యాలయానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5w0h0
నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం, కాపాడుకునేందుకు ఏమైనా చేసుకో: కేజ్రీవాల్ ఆఫీస్కు బెదిరింపు మెయిల్
Related Posts:
జగన్ దెబ్బకు కేసీఆర్ లబోదిబో.. కరోనా టైమ్లో కుమ్మక్కు.. పోతిరెడ్డిపాడుపై పార్టీలు ఇలా..శ్రీశైలం బ్యాక్ వాటర్ ను లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలించడమే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. దీని సామర్థ్యాన్ని 40 వేల క్… Read More
విశాఖ బయలుదేరిన దక్షిణకొరియా టీమ్- ఎల్జీపాలిమర్స్ పై సొంత దర్యాప్తు...!విశాఖలో ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకేజ్ తో 12 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ పై దక్షిణకొరియాలోని దాని మాతృసంస్ధ ఎల్జీ కెమికల్స్ దర్యాప్తుక… Read More
కరోనా విలయం: భారత్ స్టేజ్-3లో ఉందా? ఐసీఎంఆర్ కీలక సర్వే.. ఏపీ, తెలంగాణలో మూడేసి జిల్లాల్లో..దేశంలో లాక్ డౌన్ విధించి 50 రోజులు పూర్తయినా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. అందులో 22,45… Read More
కోటి 10 లక్షల మందికి కరోనా వైరస్ పరీక్షలు, డ్రాగన్ కీలక నిర్ణయం.. ఎక్కడంటే...వుహాన్.. కరోనా వైరస్ ఆవిర్భవించింది ఇక్కడే. చైనాలోని ఈ నగరం పేరు వింటేనే ప్రపంచం భయపడే పరిస్థితి నెలకొంది. వైరస్ సోకిన తర్వాత 76 రోజుల లాక్ డౌన్ విధిం… Read More
AatmanirbharBharat: ఇదే మంత్రం..రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం… Read More
0 comments:
Post a Comment