Sunday, January 20, 2019

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మమత ఎఫెక్ట్, అమరావతిలోని చంద్రబాబు 'భారీ' ప్లాన్

కోల్‌కతా/అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో విపక్షాలు ఏకమయ్యాయి. దాదాపు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తాయి. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీకీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మల్లికార్జున ఖర్గే, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, శతృఘ్ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MrhS4V

Related Posts:

0 comments:

Post a Comment