మహారాష్ట్రాలో ఇంజనీర్పై బురద పోసి, దాడి చేసిన ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులకు కంకావళి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కంకావళి ప్రాంతంలో నిర్మితమవుతున్న ముంబై- గోవా హైవే పై గుంతలు పడి, రోడ్డంతా బురదమయంగా మారడంతో.. రోడ్డును పరీశీలించేందుకు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రానే అతని అనుచరులతో వెళ్లాడు.. ఎమ్మెల్యేతోపాటు హైవే పర్యవేక్షణణలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vtc5P
Tuesday, July 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment