గత కొన్నేళ్లుగా అప్పులతో నడుస్తున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం భారీ పిడుగు వేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసం కూడా రుణాలపైనే ఆధారపడుతున్న వైసీపీ సర్కార్ కు భారీ షాకిచ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంాజు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. జగన్ సర్కార్ వివరణ కోరింది. ఏపీఎస్డీసీ ద్వారా సేకరిస్తున్న రుణాలతో సంక్షేమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VjecKR
రఘురామ ఫిర్యాదు-కదిలిన కేంద్రం-జగన్ సర్కార్ కు భారీ ఝలక్
Related Posts:
షాకింగ్ ట్విస్ట్ .. పెళ్లి చేసింది బజరంగ్ దళ్ కాదు .. ఆత్మహత్యకు యత్నించింది ఆ జంట కాదుప్రేమికుల రోజున... తాము భజరంగ్దళ్ కార్యకర్తలమంటూ ఓ ప్రేమికుల జంట కు బలవంతంగా పెళ్లి చేసి వారి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ప్రేమ జంట బ… Read More
పారదర్శకత, ఆదాయం కోసమే \"ఈ వేలం\"..! సన్నాహాలు చేస్తున్న హెఎండీఏ అదికారులు..!!హైదరాబాద్ : కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దైన ఈ వేళానికి మళ్లీ ఊపిరి పోస్తున్నారు హెచ్ఎమ్డీఏ అదికారులు. దీంట్లో భాగంగా నగర పురపాలక శాఖకు అద… Read More
కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తు… Read More
ఉగ్రదాడికి ప్రతీకారం, పాక్ కు చైనా మద్దతు, ప్రత్యుత్తరానికి సమయం, అన్ని యుధ్దాల్లో!బెంగళూరు: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందని, పూల్వామా ఉగ్రదాడికి ప్రత్యుత్తరం చెప్పాలని, ప్రధాని నరేంద… Read More
పుల్వామాలో తుపాకుల మోత.. నలుగురు సైనికులు మృతిపుల్వామా : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే.… Read More
0 comments:
Post a Comment