తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఉద్యోగం లేకపోవడం,ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఆ యువకుడు మానసికంగా కుమిలిపోయాడు. చివరకు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన చోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5Cete
Huzurabad: రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య-నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి...
Related Posts:
ఒక్క రాత్రికి రూ.80వేలు: బాలీవుడ్ ప్రముఖుడి గలీజ్ దందా..విదేశీ మహిళలతో వ్యభిచారంముంబై: అసలే ముంబై మహానగరం. ఎటుచూసినా గలీజ్ దందాలే. దేశ ఆర్థిక రాజధాని కావడంతో ఇక్కడ విందు మందు పొందు అన్నీ కామనే. బార్ డ్యాన్సులు, నైట్ క్లబ్బులతో పాట… Read More
ఏసీబీ డీజీపై వేటు: కొత్తగా పీఎస్సీఆర్కు బాధ్యతలు: సీఎం జగన్ ఆగ్రహమే కారణం!ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైన బదిలీ వేటు వేసి ..ఆందరినీ షాక్ కు గురి చేసిన సీఎం .… Read More
బీజేపీలో చేరిన సాదినేని యామిని: కడపలో సీఏఏకు మద్దతుగా భారీ ర్యాలీకడప: తెలుగుదేశం మాజీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ సీనియర… Read More
జేసీ అనుచరుడి హల్చల్, కిరోసిన్ పోసుకుని నిప్పు, 6 గంటలుగా రూరల్ పీఎస్లోనే మాజీ ఎంపీఅనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరు గంటల నుంచి పోలీసుస్టేషన్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. పోలీసులపై అనుచి… Read More
కోల్ ఇండియాలో ఉద్యోగాలు: 1326 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్కోల్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్… Read More
0 comments:
Post a Comment