తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఉద్యోగం లేకపోవడం,ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఆ యువకుడు మానసికంగా కుమిలిపోయాడు. చివరకు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన చోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5Cete
Huzurabad: రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య-నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి...
Related Posts:
ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే నియామకం పట్ల రాజాసింగ్ అభ్యంతరం, సంచలన నిర్ణయంహైదరాబాద్: మజ్లిస్ పార్టీకి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని బీజేపీ తరఫున గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ లోథ్ స్పష్… Read More
తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణంచెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తె… Read More
భీం మహాసంఘం విజయ్ సంకల్ప్ ర్యాలీ: ప్రపంచ రికార్డ్ దిశగా బీజేపీ, 5వేల కిలోల కిచిడీ వంటకం!ఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రపంచ రికార్డుతో పాటు దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. ఇందుకోసం భీమ్ మహా సంగమ్ విజయ్ సంకల్ప్ పేరు… Read More
పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం చంద్రబాబును కలిసిన నటుడు అలీ, ఏకాంత భేటీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూ… Read More
గిన్నిస్ బుక్లోకి పోలవరం : 29 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు..ఏపి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రికార్డు స్థాయిలో గంట కు 1300 క్యూబిక్ మీటర్ల స… Read More
0 comments:
Post a Comment