అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్లుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందగానే స్థానిక పోలీసులు అక్కడికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3loPdke
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
Related Posts:
షాకింగ్:ఫోర్జరీతో వైసీపీ గెలుపు -చిత్తూరు కార్పోరేషన్ ఎన్నిక ఆపేయండి -హైకోర్టులో టీడీపీ పిటిషన్, ఉత్కంఠఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు సాగుతోన్న కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కొత్తరకం వివాదాలు తలెత్తుతున్నాయి. పంచాయితీ ఎన్న… Read More
కేసీఆర్ సర్కార్కు షర్మిల పార్టీ నేతల ఫస్ట్ అల్టిమేటం: రోడ్డెక్కి..నిరసనలుహైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్ షర్మిల పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. హ… Read More
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లిన 8ఏళ్ల బాలుడు.. సరదాగా నదిలో ఈతకు దిగాడు.. మొసలి రూపంలోని ప్రమాదాన్ని ఆ తండ్రికొడుకులు గుర్తించలేకపోయారు.. ఒడ్డున నిల… Read More
IPL 2021 షెడ్యూల్ వచ్చేసిందోచ్: క్రికెట్ ప్రేమికులకు పండగే: తొలి మ్యాచ్ ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ?ముంబై: క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండగొచ్చేసింది. సరిగ్గా అయిదునెలల వ్యవధిలో మెగా టోర్నమెంట్ కనువిందు చేయబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14… Read More
బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసంవిజయవాడ: రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ షాక్ నుంచి తేరుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమైం… Read More
0 comments:
Post a Comment