అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్లుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందగానే స్థానిక పోలీసులు అక్కడికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3loPdke
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
Related Posts:
అక్కడ భయపడి, ఇక్కడ నాటకాలా? అమిత్ షాతో అదే చెప్పా: వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలుఅమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యా… Read More
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లిన 8ఏళ్ల బాలుడు.. సరదాగా నదిలో ఈతకు దిగాడు.. మొసలి రూపంలోని ప్రమాదాన్ని ఆ తండ్రికొడుకులు గుర్తించలేకపోయారు.. ఒడ్డున నిల… Read More
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతోన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బా… Read More
International women's day 2021: మహిళా దినోత్సవం ఎలా పుట్టుకొచ్చింది? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అమ్మను పూజించు.. భార్యను ప్రేమిం… Read More
IPL 2021 షెడ్యూల్ వచ్చేసిందోచ్: క్రికెట్ ప్రేమికులకు పండగే: తొలి మ్యాచ్ ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ?ముంబై: క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండగొచ్చేసింది. సరిగ్గా అయిదునెలల వ్యవధిలో మెగా టోర్నమెంట్ కనువిందు చేయబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14… Read More
0 comments:
Post a Comment