Friday, January 25, 2019

'అందుకే టీఆర్ఎస్ మాటలు ఏపీ ప్రజలు నమ్మరు, కాంగ్రెస్-టీడీపీ వేరుగా పోటీ చేసి.. కలుస్తాయా?'

అమరావతి/దావోస్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. దావోస్‌లో ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలవి కుమ్మక్కు రాజకీయాలని ఆయన విమర్శించారు. వారి మాటలు ప్రజలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CTLJyz

Related Posts:

0 comments:

Post a Comment