కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక స్ధలాలకు సందర్శకులే కరువయ్యారు. దీంతో అవి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా వెలవెలబోతున్నాయి. తాజాగా లాక్ డౌన్ మార్గదర్శకాల్లో చేసిన మార్పులతో కేంద్ర పురావస్తుశాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక స్ధలాల సందర్శనను పునరుద్ధరించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కారణంగా రోజూ పర్యాటకశాఖకు సందర్శకుల ద్వారా వచ్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38q0I2x
గోల్కొండ, చార్మినార్ సందర్శనకు కేంద్రం ఓకే... ఆన్ లైన్ బుకింగ్స్- ఎప్పటినుంచో తెలుసా ?
Related Posts:
ఉద్యోగుల జీతాల కోత, డాక్టర్ల దాడిపై హైకోర్టులో విచారణ: ప్రభుత్వ వివరణకు ఆదేశంహైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయ… Read More
కరోనా: ఉమ్మితో వైరస్ వ్యాప్తికి చాన్స్.. తెలంగాణలో నిషేధాజ్ఞలుచదువు-హోదా, పేదా-గొప్ప, జ్ఞానం-పరిజ్ఞానం.. వేటితో సంబంధం లేకుండా చాలా మంది అలవోకగా.. ఎక్కడపడితే అక్కడ చేసే పని.. ఉమ్మేయడం. సివిక్ సెన్స్ సంగతి పక్కనపె… Read More
నిజంగా నాపై ప్రేమ ఉంటే.. ఆ క్యాంపెయిన్ ఆపి పేదలను ఆదుకోండి : మోదీ పిలుపుప్రధాని మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీన భారతీయులంతా తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఐక్యతా స్పూర్తిని చాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో … Read More
సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయులు- కేసు నమోదు - క్వారైంటైన్ కు..ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయుల ఆశ్రయం వార్తలు కలకలం రేపుతున్నాయి. స్దాని… Read More
జోరుగా గుడుంబా దందా ... దాడులతో ఎక్సైజ్ పోలీసులు బిజీదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది కేంద్ర సర్కార్ . ఈ క్రమ… Read More
0 comments:
Post a Comment