హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అంటూనే తనపై సయ్యద్ సుజా అనే సైబర్ నిపుణుడు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TbB9JU
సుజుపై డిజీపికి ఫిర్యాదు..! 11 మందిని చంపితే ఎందుకు కేసు పెట్టలేదని కిషన్ రెడ్డి సూటి ప్రశ్న..!
Related Posts:
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచే… Read More
జగ్గారెడ్డి జబర్దస్థ్ కోరికలు..! అదిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా..?హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మార్క్ రాజకీయాలను చ… Read More
పాములు కావాలా బాబు..! అమ్మకానికి కొండచిలువహైదరాబాద్ : ఏది కావాలన్నా ఇంట్లో నుంచి ఆర్డరిస్తే చాలు.. వాయువేగంతో మన చెంతకు చేరుతున్న రోజులివి. పెరిగిన టెక్నాలజీతో అందివస్తున్న అవకాశాలెన్నో. అయితే… Read More
సుప్రీంకోర్టులో మోడీ సర్కార్కు చుక్కెదురు..అలోక్ వర్మను తిరిగి సీబీఐ డైరెక్టరుగా నియమించాలని ఆదేశంగత కొన్ని నెలలుగా జరుగుతున్న సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అశోక్ వర్మను సెలవుపై పండాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టి… Read More
'బ్యాడ్ చీఫ్ మినిస్టర్' అని గూగుల్లో టైప్ చేస్తే ఏ ముఖ్యమంత్రి వస్తున్నారంటే?తిరువనంతపురం: దేశంలో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రముఖ సెర్చింజన్ గూగుల్లో పినరాయి విజయన్ కనిపిస్తున్నారు. శబరిమల ఆలయం విషయంలో ఆయనపై భక్తులు, హి… Read More
0 comments:
Post a Comment