ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు ఇప్పటిదాకా అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే మిగిలిఉండటంతో పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhJN5t
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్
Related Posts:
ఆరోగ్యానికి సారా హానికరం .. ఆంధ్రరాష్ట్రానికి నారా హానికరం అన్న ఎమ్మెల్యే విడదల రజినీగత ప్రభుత్వ హయాంలో ఏపీలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయని చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం వల్ల పల్లెలు కన్నీరు పెట్టాయని ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుప… Read More
పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరికీ హానీ కలగదు.. సంయమనం పాటించాలి: ప్రధాని మోడీఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు దురదృష్టకరమని అన్నార… Read More
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్, డ్రాట్స్ మ్యాన్ పోస్టులను భర… Read More
దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రంహాజీపూర్ మారణ కాండ .. అభం శుభం తెలియని బాలికలను దారుణంగా రేప్ చేసి హతమార్చిన ఘటనలు ఎవరూ మర్చిపోలేని దారుణం. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్రెడ్డి , అతను చ… Read More
జగన్.. ఎన్టీఆర్ కాదు! తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: పొరపాటుకు రోజా ‘సారీ’అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం… Read More
0 comments:
Post a Comment