ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు ఇప్పటిదాకా అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే మిగిలిఉండటంతో పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhJN5t
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్
Related Posts:
జగన్ సమరశంఖం : బస్ యాత్ర రద్దు : తటస్థ ఓటర్ల కోసం ఇలా..!మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం వైసిపి అధినేత జగన్ సమరశంఖం పూరించనున్నారు. ఇందు కోసం బస్సు యాత్ర… Read More
పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి..ఎందుకో తెలుసా..?న్యూయార్క్ : రచయిత, ఫిల్మ్ మేకర్ గీతా మెహతా తనను వరించిన పద్మశ్రీ అవార్డును తీసుకునేందుకు తిరస్కరించారు. ఆమె ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి. స… Read More
జనసేన లో కొత్త జోష్: బాబాయ్ కోసం చెర్రీ పాట : ఎన్నికల ప్రచారంలోనూ నిలుస్తారా..!జనసేన అధినేత పవన్ కళ్యాన్కు మెగా కుటుంబం నుండి రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాన్ కు మోరల్ గా మద్ద… Read More
జనాభా పెంచండి..చంద్రబాబు నినాదం: దేశ వ్యాప్త చర్చ : ఎవరి వాదన నిజం..!మనం ఇద్దరు..మనకు ఇద్దరు. దేశంలో ప్రముఖులు జనాభా నియంత్రించుకోవాలని ఎప్పటి నుంచో సూచిస్తూ ప్రచారం చేసిన నినాదం ఇది. ఇప్పటికీ దేశంలోని కొందర… Read More
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది: గవర్నర్ నరసింహన్తెలంగాణలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరు… Read More
0 comments:
Post a Comment