కేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈబీసీ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఈబీసీ బిల్లు అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఇకపై అగ్రకులాలకు చెందిన పేదవారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్ వర్తించనున్నాయి. అగ్రకులాల్లో పేదలకు 10శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AImizn
10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర
Related Posts:
రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలున్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజునే తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పలు చోట్ల రైతులు పోలీసులపై… Read More
మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డిఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. అనవసరంగా తమకు రాజకీయాలు ఆపాదించారు అని ప… Read More
నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్- ఏకగ్రీవాలకు చెక్ ?ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్ల… Read More
అట్టారీ-వాఘా బోర్డర్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలుదేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం భారత్-పాకిస్తాన్ సరిహద్దు పోస్టు అటారీ-వాఘా వద్ద బీటింగ్ రీట్రీట్ ఘనంగా నిర్వహించారు. సైనిక… Read More
ట్రంప్ కొత్త ఇన్నింగ్స్: ప్లోరిడాలో ఆఫీస్ ఓపెన్ -అభిశంసన తప్పదన్న ప్రెసిడెంట్ బైడెన్అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన వారం రోజులకే డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో కొత్త ఆఫీసును ఓపెన్ చేశా… Read More
0 comments:
Post a Comment