ఏపీలో ఆదానీ వ్యాపార పరంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు..పవర్ విషయంలో ముందున్న ఆదానీ తాజాగా ఏపీఎండీసీకి చెందిన బొగ్గు టెండర్ సైతం దక్కించుకుంది. ప్రస్తుతం నెలకొన్న బొగ్గు సంక్షోభం సమయంలో ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మధ్యప్రదేశ్లోని సులియారిలో 1,298 హెక్టార్ల బొగ్గు బ్లాక్ను 2018లో కేంద్రం ఏపీఎండీసీకి కేటాయించింది. ఇందులో 108.91
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3Adj4
ఏపీలో అదానీ పవర్ - వారికే ఏపీఎండీసీ బొగ్గు : రాష్ట్రంలో విస్తరిస్తున్నారు...!!
Related Posts:
బాల్థాకరేకు ఫడ్నవీస్ నివాళి: స్పూర్తి ప్రదాత అని పొడగ్తలు, పొత్తు పొడవకున్నా..శివసేన చీఫ్, దివంగత బాల్థాకరే వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. బాలాసాహెబ్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. బాల్ థాకరే త… Read More
మరోసారి ప్రత్యేక హోదా నినాదం: అఖిపక్ష సమావేశంలో నినదించిన వైసీపీ : కేంద్రం ముందు వైసీపీ చిట్టా..!పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో..పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ … Read More
శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే.. ముందే ఓటమిని అంగీకరించిన సజిత్ ప్రేమదాస...శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓటమిని అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు … Read More
మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన సాఫ్ట్వేర్ ఉద్యోగినివీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎక్కడలేని స్వేచ్చ వచ్చిపడుతుంది. అయిదు రోజుల పాటు విపరీతంగా కష్టపడ్డామనే ఫీలింగ్లో ఉండే కొంతమంది ఉద్యోగులు … Read More
ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్..వివాదం... . అసలు టేపులో ఏముంది...?కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేపుల వ్యవహారం చిలికి చిలికి గాలి వానాలా తాయారవుంతోంది. ఎన్నికల ఖర్చుల వివరాల కోసం జిల్లా కలెక్టర్ సర్పరాజ్ మరియు ఎంపీ … Read More
0 comments:
Post a Comment