Monday, April 15, 2019

నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్య

భద్రాద్రి : ఆదివారం నాడు అభిజిత్ లగ్నాన సుగుణాలరాశి సీతమ్మను పరిణయమాడిన శ్రీరామచంద్రుడు నేడు పట్టాభిషిక్తుడు కానున్నాడు. భద్రాద్రిలో అంగరంగవైభవంగా పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియంలోనే ఈ క్రతువు నిర్వహించనున్నారు. కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GpnBGP

Related Posts:

0 comments:

Post a Comment