లక్నో: వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షలా తయారయ్యాయి. ఆ అయిదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల అధికారంలో ఉండటంతో ఎన్నికలను బీజేపీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. నాలుగింట్లో ఏ ఒక్క చోటైనా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తే.. తలదించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొనడం ఖాయం. దాని ప్రభావం 2024 నాటి సార్వత్రిక ఎన్నికలపై పడతాయని బీజేపీ భావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txwPI9
Congress Pratigya Yatra: వేలాది కిలోమీటర్లు: యోగి సర్కార్కు చెక్..ప్రియాంకా గాంధీ స్కెచ్
Related Posts:
ఠాకూరు బీజేపీలో చేరొద్దు : తిరిగి పార్టీలోకి తీసుకొస్తానన్న హర్ధిక్న్యూఢిల్లీ : గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఠాకూర్ నేత అల్పేశ్ చేసిన రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. దీంతో అల్పేశ్ స్నేహితులను కాంగ్రెస్ పార్టీ ర… Read More
రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!ఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ను రుద్దు చేయమని స్పష్టం చేసింది. అయితే రాజకీ… Read More
చరిత్రను తిరగరాసిన నిజామాబాద్ లోక్ సభదేశ ఎన్నికల చరిత్రలోనే నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరోసారి నిలిచింది. గతంలో అతి పెద్ద బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు కొనసాగిన నిజమాబాద్, తాజ ఎన్నికల్… Read More
అందరి చూపు నిజామాబాద్ వైపు.. 5 గంటలకల్లా 54.20 శాతం పోలింగ్హైదరాబాద్ : లోక్సభ సమరభేరికి తెరపడింది. రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. 16 చోట్ల సాయంత్రం 5 గంటల లోపే పోలింగ్ ముగిసినా.. నిజామాబాద్ ల… Read More
మెహెర్ బాబా జీవిత చరిత్రడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 మెహెర్ బాబా (1894 ఫిబ్రవరి 25 - 1969 జనవరి 31) భారతదేశానికి చెందిన… Read More
0 comments:
Post a Comment