Sunday, September 12, 2021

Congress Pratigya Yatra: వేలాది కిలోమీటర్లు: యోగి సర్కార్‌కు చెక్..ప్రియాంకా గాంధీ స్కెచ్

లక్నో: వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షలా తయారయ్యాయి. ఆ అయిదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల అధికారంలో ఉండటంతో ఎన్నికలను బీజేపీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. నాలుగింట్లో ఏ ఒక్క చోటైనా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తే.. తలదించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొనడం ఖాయం. దాని ప్రభావం 2024 నాటి సార్వత్రిక ఎన్నికలపై పడతాయని బీజేపీ భావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txwPI9

Related Posts:

0 comments:

Post a Comment