హైదరాబాద్ : లోక్సభ సమరభేరికి తెరపడింది. రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. 16 చోట్ల సాయంత్రం 5 గంటల లోపే పోలింగ్ ముగిసినా.. నిజామాబాద్ లో మాత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు ఎన్నికల బరిలో నిలవడంతో ఈ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2v1plzu
అందరి చూపు నిజామాబాద్ వైపు.. 5 గంటలకల్లా 54.20 శాతం పోలింగ్
Related Posts:
సెక్స్ చాట్.. ఆ పాప్-అప్ను క్లిక్ చేస్తే అంతే సంగతి.. ఇప్పటివరకు 350 మంది బలి..అమ్మాయిల గొంతుతో అబ్బాయిలను ప్రలోభ పెడుతూ.. వారి వద్ద నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోన్న ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ చాట్ పేరుతో అ… Read More
మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష, తేదీని ఖరారు చేయనున్న హైకోర్టు..ఏపీలో సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో తీర్పును చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధిస్త… Read More
ఇండియా సకల కళల పుట్ట.. సౌభ్రాతృత్వంలో దిట్ట.. భారత సంస్కృతిని కొనియాడిన ట్రంప్..!!మోతెరా/హైదారాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం భారత దేశం వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశ గొప్పదనాన్ని చాటి చెప్పారు. నమస్తే ట్రంప్ పేర… Read More
ఇటు అమెరికా ప్రెసిడెంట్.. అటు యూకే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్.. అరుదైన రోజు ఇది..ప్రపంచ దేశాల్లో భారత పరపతికి సంబంధించి సోమవారం రెండు కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది యునైలెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ … Read More
ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస: ఇరువర్గాల రాళ్లదాడిలో పోలీసు మృతి..ఉద్రిక్తంగా మారిన పరిస్థితిన్యూఢిల్లీ: ఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగంటల్లో చేరుకునేందుకు సమయం ఉండగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో హింస చోటుచేసుకుంది. ఇప్పటికే పౌరసత్వ సవర… Read More
0 comments:
Post a Comment