Sunday, September 12, 2021

తెలంగాణకు అప్పుడు పటేల్ వస్తే అలా.. ఇప్పుడు అమిత్ షా రాకతో ఇలా: కేసీఆర్ సర్కారుపై బీజేపీ

హైదరాబాద్: తెలంగాణలో త్వరలో రాజకీయ మార్పు తథ్యమని అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మహా సంగ్రామ పాదయాత్రతోనే అది మొదలైందన్నారు. టీఆర్ఎస్ సర్కారు అంతానికి సెప్టెంబర్ 17న జరిగే బీజేపీ సభలో సమర శంఖం పూరిస్తామన్నారు. 17న జరిగే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తరుణ్ ఛుగ్ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hnCoUu

Related Posts:

0 comments:

Post a Comment