ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాలు బయటకు రానున్నాయి. ఈ సమయంలో అధికారికంగా సమాచారం ఇచ్చే ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వం ఆ శాఖకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవటంతో అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరి ఫోన్లు పని చేయటం లేదు. సమాచార శాఖలో ఫోన్లు బంద్ కావడం ఇది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hI3CW4
ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ : బిల్లులు చెల్లించక నిలిచిన సేవలు : ఎన్నికల ఫలితాల వేళ..!!
Related Posts:
మోదీ పిరికితనమే చైనాకు బలం - మన ఆర్మీపై ప్రధానికి నమ్మకం లేదు - రాహుల్ గాంధీ ఫైర్‘‘ఎల్వోసీ(నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) వరకు .. భారత సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. వారికి గట్టి బదులు ఇచ్చాం.. ప్రత్యర… Read More
మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..చిన్నప్పటి నుంచే వ్యసనాలకు బానిసయ్యాడు.. ప్రస్తుతం సైకోగా రూపాంతరం చెందాడు.. ఐదేళ్ల కిందటే తండ్రి మరణించాడు.. కొడుకు అకృత్యాలు చూడలేక తల్లి ఇల్లొదిలేస… Read More
పంజాబ్ మంత్రికి కరోనా, కోడలికి కూడా.. స్వాతంత్ర్య వేడుకల మరునాడే..కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అంటుకుంటోంది. అయితే పంజాబ్ మంత్రికి కూడా కరోనా వైరస్ సోకింది. స్వాతంత్ర్య దినోత్సవం మరు… Read More
హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డులపై బిడెన్ హామీ - చైనాతో పోరులో భారత్కు సహకారం - కమలతో కలిసి ప్రసంగంఅమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులే కేంద్రంగా ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ ట్రంప్ ఏలుబడిలో విదేశీ నిపుణుల రాకపై అనేక ఆంక్షలు అమలవుతున్నవేళ.. దేశా… Read More
రాష్ట్రంలో వర్ష బీభత్సం, ముసురేసిన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు..వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తడిసిముద్దయ్యింది. గత మూడు రోజుల నుంచి వర్షం కురవడంతో కాలనీ/ బస్తీల్లో వరదనీరు చేరింది. ప్రధ… Read More
0 comments:
Post a Comment