లక్నో: కీలకమైన ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ వేరుగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసే అమేథి, రాయ్బరేలీలలో ఎస్పీ, బీఎస్పీలు ఎవరినీ పోటీలో నిలబెట్టవద్దని నిర్ణయించాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు స్థానాల్లో ఎవరినీ పోటీలో నిలబెట్టకుండా, ఎస్పీ, బీఎస్పీకి మద్దతివ్వాలని నిర్ణయించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FhAdPC
అక్కడ పోటీ చేయం: మాయావతి, అఖిలేష్ ఫ్యామిలీతో పాటు 7 స్థానాలు వదిలేసిన కాంగ్రెస్
Related Posts:
ప్రవీణ్ను ఉరి తీయాలి....లేదంటే సర్పంచ్ పదవికి రాజీనామ చేసి.. అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తా....వరంగల్ నగరంలో తొమ్మిది నెలల అభం శుభం తెలియని చిన్నారీపై అత్యాచారం జరిగిన సంఘటన రాష్ట్ర్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే...సంఘటన జరిగిన తర… Read More
చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం.. టీడీపీ నేతల ఆగ్రహంఅమరావతి : ఆంధ్రప్రదేశ్లొ అధికార, ప్రతిపక్షం మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన నిర్మించిన ప్రజావే… Read More
సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు..! కూల్చివేయొద్దని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు..!!హైదరాబాద్ : ఆదిలోనే హంస పాదు అంటే ఇదే. తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించడం దాని మీద కొంత మంది కోర్టుకు వెళ్లి స్టే తేవడం సర్వ సాదారణం ఐప… Read More
వచ్చే ఉగాదికి 25 లక్షల ఇళ్ల నిర్మాణం..! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తామన్న జగన్..!!అమరావతి/హైదరాబాద్ : ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల దిశగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు 9 గంటలపాటు పగటిపూట ఉచ… Read More
మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్సభలో సోమవారం నాడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర… Read More
0 comments:
Post a Comment