లక్నో: కీలకమైన ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ వేరుగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసే అమేథి, రాయ్బరేలీలలో ఎస్పీ, బీఎస్పీలు ఎవరినీ పోటీలో నిలబెట్టవద్దని నిర్ణయించాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు స్థానాల్లో ఎవరినీ పోటీలో నిలబెట్టకుండా, ఎస్పీ, బీఎస్పీకి మద్దతివ్వాలని నిర్ణయించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FhAdPC
అక్కడ పోటీ చేయం: మాయావతి, అఖిలేష్ ఫ్యామిలీతో పాటు 7 స్థానాలు వదిలేసిన కాంగ్రెస్
Related Posts:
ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే గాక.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. … Read More
ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ‘0’ కేసులు, జిల్లాలవారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసు… Read More
నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమ… Read More
మాస్కులు ధరించడం కొందరికి ఇష్టమే... ఎందుకని?ముఖాన్ని దాచే మాస్కులు, ముసుగులను కొందరు ఇష్టపడతారు. సౌకర్యంగా ఉండటం మొదలుకుని... దాని వెనుక సంక్లిష్టమైన సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. కానీ, దీర్ఘక… Read More
సినిమా థియేటర్లలో 50 శాతానికి మించి, స్విమ్మింగ్ ఫూల్స్ ఇక అందరికీ: కేంద్రం కొత్త మార్గదర్శకాలున్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరికొన్ని అంశాల్లో నవం… Read More
0 comments:
Post a Comment