పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 63. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ఏడాదికి పైగా పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ రోజు ఆయన పనాజీలోని తన కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు. అంతకుముందే, ఆయన ఆరోగ్యం బాగాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oc8Wkt
క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత
Related Posts:
సావర్కర్ను వ్యతిరేకించే వారు అక్కడ సమయం గడపాలి: సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలుశివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొత్త వివాదంకు తెరదీశారు. వీడీ సావర్కర్కు భారతరత్న ఇవ్వడాన్ని ఎవరైన వ్యతిరేకిస్తే అట్టివారు అండమాన్ నికోబార్ జైలులో కొన్ని రోజ… Read More
పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తిపై నాదెండ్ల మనోహర్: ఏపీ భవిష్యత్ కోసమే, వైసీపీవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలఆంధ్రప్రదేశ్లో బీజేపీతో జనసేన పార్టీ కలిసి పనిచేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార వైసీపీ నేతలు పొత్తుపై ఘాటు విమర్శలు చే… Read More
‘అమరావతిని తరలించడం లేదు: తెలంగాణ అప్పు ఓకే.. చంద్రబాబు అప్పు లెక్కేది?’అమరావతి: రాజధాని తరలింపుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ తరలించడం లే… Read More
రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే … Read More
రాజధాని రైతులు ఆడంగి వెధవలా ..రోజాపై దివ్యవాణి ఫైర్..రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని వారింగ్నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా రాజధాని రైతులపై, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి ఫైర్ అయ్యారు . రాజధానిలో అమరావతి… Read More
0 comments:
Post a Comment