తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఐటీ శాఖా మంత్రిగా ఆయన పలు ప్రముఖ సంస్థల అధినేతలు..సీఈఓలతో తరచూ సమావేశమవుతున్నారు. వారిని హైదరాబాద్ కు ఆహ్వానిస్తూ వారి సంస్థలను మరింతగా విస్తరించేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా...తాజాగా జరిగిన ఒక ఘటన తో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BWpbd2
సీఈవో కి గొడుగు పట్టిన కేటీఆర్- వండర్ ఫుల్ : సోషల్ మీడియాలో వైరల్ : ఫైర్ బ్రాండ్ సైతం..!!
Related Posts:
విషాదం : చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య... సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని...ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి(ఫిబ్రవరి 18) ఆమె భర్త ఇంటికి చేరుకునేసరి… Read More
కరోనా నిబంధనలు గాలికి: ఘనంగా బర్త్ డే వేడుకలు, మహమ్మారి బారిన మంత్రి జయంత్ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుంటే.. మహారాష్ట్రలో మాత్రం పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిబంధ… Read More
మీకు తెలుసా అన్నదానం విశిష్టత గురించిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
లాయర్ దంపతుల హత్యలో తెర పైకి మరో పేరు.. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మేనల్లుడు 'బిట్టు శ్రీను'...పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన లాయర్ దంపతుల హత్య కేసులో మరో కొత్త పేరు తెర పైకి వచ్చింది. ఈ కేసులో ఏ-1 నిందితుడు కుంట శ్రీనుకు కారు… Read More
స్టార్ ట్రెక్ మూవీ చూసి ఆస్ట్రోనాట్గా: నాసా మార్స్ మిషన్ను నడిపించిన భారత సంతతి మహిళవాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ విజయవంతంమైంది. ఏడు నెలల కిందట ప్రయోగించిన ఆస్ట్రోబయాల… Read More
0 comments:
Post a Comment