Friday, September 10, 2021

సీఈవో కి గొడుగు పట్టిన కేటీఆర్- వండర్ ఫుల్ : సోషల్ మీడియాలో వైరల్ : ఫైర్ బ్రాండ్ సైతం..!!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఐటీ శాఖా మంత్రిగా ఆయన పలు ప్రముఖ సంస్థల అధినేతలు..సీఈఓలతో తరచూ సమావేశమవుతున్నారు. వారిని హైదరాబాద్ కు ఆహ్వానిస్తూ వారి సంస్థలను మరింతగా విస్తరించేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా...తాజాగా జరిగిన ఒక ఘటన తో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BWpbd2

Related Posts:

0 comments:

Post a Comment