ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి(ఫిబ్రవరి 18) ఆమె భర్త ఇంటికి చేరుకునేసరికి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు. అయితే కచ్చితమైన వివరాలు ఇంకా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37v1YlI
విషాదం : చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య... సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని...
Related Posts:
నేరస్థుడికి సినీ హీరోలు సరెండర్ .. జగన్, నాగార్జున భేటీపై చంద్రబాబుఅమరావతి : వైసీపీ అధినేత జగన్ తో హీరో నాగార్జున భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంగళవారం లోటస్ పాండ్ లో జగన్ తో నాగార్జున సమావేశమైన సంగతి… Read More
భారత్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్: మరోసారి మోడీని విమర్శించిన కాంగ్రెస్న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ విమర్శలకు టార్గెట్ అయ్యారు. భారత పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మ… Read More
నిఫ్ట్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్… Read More
ఏపీ రాజకీయ పరిణామాలపై టీడీపీ ఫోకస్ .. సీనియర్లతో చంద్రబాబు భేటీఅమరావతి : ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ .. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీతో పాటు జనసేన పార్టీలు తమ అస… Read More
అది వారికే లాభం, అజహర్పై నిషేధానికి వ్యతిరేకం కాదు, భారత్కు సహకారం: సౌదీఅరేబియాన్యూఢిల్లీ: పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా బుధవారం ప్రకటన చేసిం… Read More
0 comments:
Post a Comment