Saturday, August 24, 2019

జైట్లీ భౌతికకాయానికి రాష్ట్రపతి కోవింద్ అంజలి, ఆదివారం అంత్యక్రియలు

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని కైలాస్ కాలనీలోని ఇంటికి తరలించారు. రేపు నిగమ్‌బోద్ ఘాట్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Vmfxh

Related Posts:

0 comments:

Post a Comment