న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని కైలాస్ కాలనీలోని ఇంటికి తరలించారు. రేపు నిగమ్బోద్ ఘాట్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Vmfxh
జైట్లీ భౌతికకాయానికి రాష్ట్రపతి కోవింద్ అంజలి, ఆదివారం అంత్యక్రియలు
Related Posts:
తిరుమల శ్రీవారి బంగారునిల్వలు ఎన్ని టన్నులంటే .. ఒక చిన్న దేశంలో ఉండే బంగారునిల్వలంతవడ్డీ కాసుల వాడు వేంకటేశుడు .. ఏడుకొండలవాడు .. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు . ఆయన సిరి స… Read More
రవిప్రకాశ్కు నేనున్నా.. కేఏ పాల్: ఆయన్ని తప్పిస్తే ఖబడ్దార్ : నా వంతు ప్రయత్నం చేస్తా..!సంచలనంగా మారిన రవి ప్రకాశ్ కేసులో మధ్యవర్తిత్వం వహించటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముందుకొచ్చారు. రవి ప్రకాశ్కు మద్దతుగా … Read More
ఆగస్టు 15లోగా పరిష్కారం చూపండి.. అయోధ్య వివాదంలో మధ్యవర్తులకు సుప్రీం సూచన..ఢిల్లీ : అయోధ్య భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఆగస్టు 15లోగా సమస్యకు పరిష్కారం చూపాలని త్రిసభ్… Read More
వేర్వేరు ఉద్యోగాలు.. ఒకే పరీక్ష: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందా..? ఇందుకోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో ఉందా అంటే ఔననే సమాధానం వినిపిస… Read More
నేడు, రేపు వడగాల్పులు..! గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!!హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎడారి ప్రాంతంలో వచ్చే వేడి సెగలను మరిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నేడు, రేపు కూడా వడగాల్పులు, అధిక ఉష్ణ… Read More
0 comments:
Post a Comment