Saturday, August 24, 2019

రంగంలోకి పవన్ కళ్యాణ్ : రాజధానిని తరలించవద్దు: అమరావతికి జనసేనాని..!!

ఏపీ రాజధాని రగడ పైన జనసేన అధినేతప వన్ స్పందించారు. అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేసారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆ ప్రాంత రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని రైతులు పవన్ తో పాటుగా బీజేపీ లో చేరిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XUqCG

Related Posts:

0 comments:

Post a Comment