ఏపీ రాజధాని రగడ పైన జనసేన అధినేతప వన్ స్పందించారు. అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేసారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆ ప్రాంత రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని రైతులు పవన్ తో పాటుగా బీజేపీ లో చేరిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XUqCG
రంగంలోకి పవన్ కళ్యాణ్ : రాజధానిని తరలించవద్దు: అమరావతికి జనసేనాని..!!
Related Posts:
వేసారు కన్నం..! చేసారు మాయం..! వినూత్న రీతిలో మద్యాన్ని దొంగిలించిన దొంగ తాగుబోతులు..!!పాలమూరు/హైదరాబాద్ : ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే.. సూరులో చుట్ట కాలిపోయి మరొకడు ఏడ్చాడట. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో పరిస్థితులు అచ్చం ఇలాగే పరిణమ… Read More
లాక్ డౌన్ లో రికార్డులు బద్దలు కొట్టిన రైల్వే.. ఏకంగా 522 శాతం వృద్ధి- కోట్లలో ఆదాయం..కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల రవాణాలో రైల్వేలు పోషిస్తున్న పాత్ర మరువలేనిది. అయితే అదే సమయంలో లాక్… Read More
ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం: రూ.1500 కోట్ల అవినీతి..? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్రాష్ట్రంలో జరుగుతోన్న ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్ల వరకు అవినీతి… Read More
Lockdown: లాక్ డౌన్ తో 40 రోజులు ఇంట్లోనే, నవ దంపతులు ఆత్మహత్య, బెంగళూరులో బతకాలని ఆశ !బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో బతకాలని ఆశతో బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన నవ దంపతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మ… Read More
దమ్ముంటే అరెస్ట్ చేయండి.. నాకే రూల్స్ చెప్తారా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్నెల్లూరులో కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి,స్థానిక ఎస్పీకి మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల ఎమ్మెల్యే చేపట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం… Read More
0 comments:
Post a Comment