రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు శస్త్ర చికిత్స పూర్తి చేసారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జి పరిసరాలలో రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ను తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసిన తరువాత అపోలోకు తరలించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. యాక్సిడెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k1C53x
తేజుకు సర్జరీ సక్సెస్- 24 గంటల అబ్జర్వేషన్ : కండీషన్ స్టేబుల్ -వెంటిలేటర్పైనే చికిత్స..!!
Related Posts:
నిన్న జయగోపాల్ అరెస్ట్.. ఇవాళ ప్లెక్సీ కట్టిన నిందితులకు బెయిల్...చెన్నైలో ప్లెక్సీ పడి సాప్ట్వేర్ ఇంజినీర్ శుభశ్రీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి జయగోపాల్ను నిన్న పోలీసులు అద… Read More
ఏసీఏ పైన పట్టు బిగించిన విజయ సాయిరెడ్డి..!! తమ వారితోనే కార్యవర్గం: భవిష్యత్ హోదా కోసం..!హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీలను మరిపించే ఎత్తులు..పై ఎత్తులతో సాగితే..ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా సాగాయి. అ… Read More
ప్రయాణికులకు షాక్: రైల్వే ప్లాట్ఫాం టికెట్ రేట్లు భారీగా పెంపుహైదరాబాద్: దసరాకు ముందు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్లు రేట్… Read More
అవినీతి ఐటీ అధికారులపై మరోసారి కేంద్రం కొరడా..ఈ సారి ఇంతమంది ఔట్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్లో అవినీతి చేపలను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15 మంది అవినీతి అధికారులను గుర్తించిన కేంద్రం … Read More
ఇళ్లలోనే మద్యం! జగన్ గారూ మిమ్మల్ని ఉరితియ్యాలా?: లోకేష్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే వి… Read More
0 comments:
Post a Comment