Saturday, September 25, 2021

దూసుకొస్తున్న గులాబ్ : ఉత్తరాంధ్రకు సహాయ బృందాలు : సీఎం జగన్ సమీక్ష-ఆదేశాలు..!!

ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుఫాను ముప్పు పొంచి ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన గులాబ్‌ తుపానుగా మారిన తర్వాత గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o7nV3e

Related Posts:

0 comments:

Post a Comment