న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్స్ లేని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగ్ విమానాలు కూలిపోతున్నాయని, రాఫెల్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని భారతీయులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ కూడా స్పందించారు. ప్రస్తుతం మన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IORPq5
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment