కాబుల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల విజృంభణకు యథేచ్ఛగా కొనసాగుతోంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే.. ఆ దేశం మొత్తాన్నీ ఆక్రమించేశారు. రాజధాని కాబుల్ను కూడా వశం చేసుకున్నారు. ఇక ఆ దేశంలో తాలిబన్ల పాలన ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశాన్ని వీడాల్సి వచ్చిందంటూ ఓ ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CSo6nW
కాబుల్లో కాల్పులు, పేలుళ్ల హోరు: ఎంబసీ వద్దా: ఎయిర్పోర్టులో: ప్రాణభయంతో
Related Posts:
ఇలాంటి 'ఫుడ్' జన్మలో టేస్ట్ చేసి ఉండరు.. సోషల్ మీడియాను బెంబేలెత్తించిన వనిత..ఇది ఇంటర్నెట్ కాలం.. సోషల్ మీడియాలో వచ్చే లైకులు,కామెంట్లనే సోషల్ స్టేటస్ అనుకునే కాలం. ఇందుకోసం జనాలకు ఉపయోగపడే కంటెంట్తో పాపులారిటీని పెంచుకునేవాళ్… Read More
కేంద్రం వర్సెస్ కేరళ: 11 మంది సీఎంలకు విజయన్ లేఖలు.. కేసీఆర్ను మరిచారు..పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై గట్టిపట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా సీఏఏ అమలు చేయాలని భావిస్తున్నవేళ.. కేరళ ప… Read More
40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను చూడలేదు, సంక్రాంతి సంబురం లేదు: చంద్రబాబుఅమరావతిపై రోజుకో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చి పబ్బం గడుపుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఫౌండేషన్ వీక్ అని, ఇన్ సైడర్ ట్రేడిం… Read More
గురుద్వారాలో సిక్కుల ప్రార్థనలు, రాళ్లతో దాడి చేస్తోన్న ముస్లింలు, నంకానా సాహిబ్ వద్ద హై టెన్షన్..పాకిస్థాన్లోని నంకనా సాహిబ్ గురుద్వారా వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మందిరంలో సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో కొందరు ముస్లింలు రాళ్లతో… Read More
సీఎం జగన్ ఇంటికే ఎసరుపెట్టిన ధూళిపాళ్ల.. వైఎస్ భారతిని కూడా చేర్చాలని డిమాండ్..‘ఇన్ సైడర్ ట్రేడింగ్'పేరుతో ప్రభుత్వం అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందని, టీడీపీ నాయకులపై ఉన్న కోపాన్ని రైతుల మీద తీర్చుకుంటోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్… Read More
0 comments:
Post a Comment