Wednesday, September 30, 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ఎన్సీబీ నిఘాలో ముగ్గురు టాప్ హీరోలు ..లిస్ట్ లో మరో 50 పేర్లు ?

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేసింది. పలు కోణాల నుండి పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు బాలీవుడ్ కు సంబంధించిన ముగ్గురు టాప్ హీరోల పేర్లు ఈ డ్రగ్స్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36kYnqk

Related Posts:

0 comments:

Post a Comment