బెంగళూరు: అన్లాక్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా బయటి తిండికి దూరమైన జనాలు.. రెస్టారెంట్ల భోజనం కోసం ఆత్రూతగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని రెస్టారెంట్ల వద్ద బిర్యానీ కోసం బారులు తీరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n5mAao
దమ్ బిర్యానీ: ఆ రెస్టారెంట్ వద్ద ఒకటిన్నర కిలోమీటరు వరకూ జనాల క్యూ(వీడియో)
Related Posts:
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పేదల ఆకలి కేకలు- చేతులెత్తేసిన ప్రభుత్వం- స్వచ్ఛంద సంస్ధల ఆపన్నహస్తం..ఏపీలో కరోనా వైరస్ భయాలతో అన్ని దేవాలయాలు, వాటికి అనుబంధంగా పనిచేస్తున్న అన్నదాన సమాజాలు మూతపడ్డాయి. వీటి ప్రభావం నిత్యం వీటిపై ఆధారపడి జీవించే నిరుపేద… Read More
Coronavirus: రెండు చేతులు జోడించి చెబుతోన్న, కరోనాపై ప్రజలకు సీఎం కేసీఆర్ మరోసారి వినతి..కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటామని సర్కార్ చెబుతోంది. కానీ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడమే… Read More
లాక్ డౌన్ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మరో విజ్ఞప్తిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ… Read More
వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా.. గుంటూరులో ‘రెండో దశ’ అలర్ట్.. సీఎం జగన్ ఆదేశాలతో సీరియస్గా..గుంటూరు సిటీ మంగళదాసునగర్లో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారే ఉలిక్కిపడింది. సదరు బాధితుడు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేక… Read More
రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ మౌనం.. ఆశలు వదిలేసుకున్నట్లేనా ?మే నెలలో రాజధాని తరలింపుకు సిద్దమైన ఏపీ సర్కారుకు కరోనా వైరస్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రా… Read More
0 comments:
Post a Comment