Wednesday, September 30, 2020

దమ్ బిర్యానీ: ఆ రెస్టారెంట్ వద్ద ఒకటిన్నర కిలోమీటరు వరకూ జనాల క్యూ(వీడియో)

బెంగళూరు: అన్‌లాక్‌లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా బయటి తిండికి దూరమైన జనాలు.. రెస్టారెంట్ల భోజనం కోసం ఆత్రూతగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని రెస్టారెంట్ల వద్ద బిర్యానీ కోసం బారులు తీరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n5mAao

Related Posts:

0 comments:

Post a Comment