నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని పైడేరు వాగులో ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన విగ్రహం... అచ్చు ఎవరో వాగులో ప్రతిష్ఠించినట్లుగా ఉండిపోయింది. అంత వరదలోనూ విగ్రహం అక్కడి నుంచి కదలకపోవడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xIZB9T
Gangamma in Pyderu : పైడేరు వాగులో అద్భుత దృశ్యం... సాక్షాత్తు గంగమ్మ తల్లే తరలివచ్చింది...
Related Posts:
భార్య చంపిన కేసులో యావజ్జీవ శిక్ష, తప్పించుకుని లాడ్జ్ లో ప్రియురాలిని చంపేశాడు!బెంగళూరు: భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకుని ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో … Read More
కేసీఆర్ పై కేసు పెట్టాలి .. ఆ పని షీ టీమ్స్ చెయ్యాలి ..బీజేపీ నేత కిషన్ రెడ్డి సంచలనం ... ఎందుకంటేతెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు నిన్నటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. ఇక తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణతో తమ … Read More
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం...70 మంది మృతిబంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగడంతో 70 మంది మృతి చెందారు. పాత ఢాకాలోని చాక్ బజార్ ప్రాంతంలోని నందకుమార… Read More
తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు ..? జాబితా రూపొందించిన సీఎస్ .. ఓకే చెప్పిన కేసీఆర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీఎం కేసీఆర్ జాబితా కూడా సిద్ధం చేసినట్టు త… Read More
ఈ ఇద్దరూ కలిస్తే టిడిపి లో ఒక్కరూ మిగలరు : పుల్వామా ను బాబు సమర్ధిస్తున్నారు : రోజా ఫైర్..!ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసిపి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబా… Read More
0 comments:
Post a Comment