టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ - వైసిపి అధినేత జగన్ సమావేశం పై టిడిపి ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అందు లో భాగంగా..టిడిపి అధినేత చంద్రబాబు మరో సారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. టిడిపి కి బీసీలను దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వైయస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర శానసభ సభలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sFR6fG
బీసీలను దూరం చేసేందుకు కుట్ర : రెండో సంతకం కేసీఆర్ దే: తలసాని పర్యటన అందుకేనా..!
Related Posts:
జగన్-చంద్రబాబు చెరో ఫ్రంట్ : పవన్ కు కేసీఆర్ ఆహ్వానం లేదా ..! మరి..జనసేనాని రూటెటు..?ఏపిలో మూడు ప్రధాన పార్టీలదీ మూడు దార్లుగా కనిపిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే బిజెపీతర కాంగ్రెస్ మద్దతు కూటమి లో ఉన్నారు. తాజాగా, … Read More
బాబు చెప్పిందే జరుగుతోంది: జగన్ ఒంటరి ఐతే 130 సీట్లు, కేసీఆర్ కలిస్తే 160 సీట్లు.. టీడీపీ లెక్కలుఅమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి వస్తే తమకే లాభమని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని న… Read More
జగన్పై దాడి కేసులో కొందరికి NIA నోటీసులుహైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో కొందరికి నోటీసులు జారీచేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. జగన్ పై దాడి చేసిన శ్ర… Read More
'4ఏళ్ల రంకు రాజకీయం బయటపడింది, ఆంధ్రోళ్లను కేసీఆర్ ఎన్ని మాటలన్నారు'అమరావతి/హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల భేటీ పైన ఏపీ మంత్రి దేవి… Read More
పొత్తులుండవు..! అందుకోసమేనా జగన్, కేటీఆర్ భేటీ..!విజయవాడ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ చర్చానీయాంశంగా మారింది. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం.. ఇటు లో… Read More
0 comments:
Post a Comment