హైదరాబాద్ : షర్మిల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు అసత్య కథనాలు అల్లుతున్నారంటూ సోషల్ మీడియా నిర్వాహకులపై షర్మిల ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదిలింది. ఈ మేరకు దాదాపు 15 యూట్యూబ్ ఛానళ్లను గుర్తించారు పోలీసులు. వారందరికీ నోటీసులు పంపించడమే గాకుండా అందులో ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mk1h2P
షర్మిల కేసులో వేగంగా వేట... 15 యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు.. కామెంట్ చేసినోళ్లకు?
Related Posts:
ఏపీ ప్రజలపై వర్ల రామయ్య ఫైర్: ఏం చేస్తాడని జగన్ను గెలిపించారు..!టీడీపీ నేత వర్ల రామయ్య విచిత్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ మీద విరుచుకుపడే వర్ల రామయ్య ఇప్పుడు ఏపీ ప్రజలను నిలదీస్తున్నారు. ఏం చేస్తాడని అవినీ… Read More
కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? సీఎం కేసీఆర్కు పొన్నం బహిరంగ లేఖహైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ .. సుద్దులు చెప్తారని మండిపడ్డారు. రెం… Read More
కాఫీడే సిద్దార్థ్ గ్రేట్: చెవిటి, మూగవాళ్లకు ఉద్యోగులు..! వారు ఇట్టే వాసన పసిగట్టగలరట..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాఫీ అమ్మకాల సంస్కృతిలో కేఫ్ కాఫీ డే ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందో అంతే స్థాయిలో సంబంధాలను కూడా కలిపింది. భారతీయ కాఫ… Read More
నయీం ను అప్పట్లో బెదిరించా.. కానీ..! ఆర్ కృష్ఱయ్య సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్: అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు కూడా నయీం గ్యాంగ్ తో సంబందాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. దీన… Read More
ముంబైని ముద్ద చేసిన భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖదేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై వరుణుడు ఇప్పుడప్పుడే కరుణచూపేలా లేడు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ముంబై నగరం అస్తవ్యస్తంగా మారింది. రా… Read More
0 comments:
Post a Comment