హైదరాబాద్ : షర్మిల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు అసత్య కథనాలు అల్లుతున్నారంటూ సోషల్ మీడియా నిర్వాహకులపై షర్మిల ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదిలింది. ఈ మేరకు దాదాపు 15 యూట్యూబ్ ఛానళ్లను గుర్తించారు పోలీసులు. వారందరికీ నోటీసులు పంపించడమే గాకుండా అందులో ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mk1h2P
షర్మిల కేసులో వేగంగా వేట... 15 యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు.. కామెంట్ చేసినోళ్లకు?
Related Posts:
కత్తి కట్టిన కన్నడ సర్కార్: జర్నలిస్టుల అరెస్ట్: అన్నీ బ్లాక్ మెయిల్ కేసులే!బెంగళూరు: కొన్ని నెలల కిందట కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉదంతం..`ఆపరేషన్ క… Read More
అయ్యో ఎంత పనిచేశారు: కూతురును ఇంట్లో పెట్టి తాళం వేశారు..అగ్నికి ఆహుతైందిముంబై: తన బిడ్డ బాగా చదువుకోవాలని భావించారు. మంచి మార్కులు తెచ్చుకుని తమకు మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. కానీ ఆ తల్లిదండ్రులు ఒకటి తలిస్తే..విధి మ… Read More
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల ..95 శాతం ఉత్తీర్ణత: తూ.గో ఫస్ట్..నెల్లూరు లాస్ట్..!ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతం 94.88గా విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రకటంచారు. 5400 పాఠశాలల్లో వంద శ… Read More
ప్రచారంలో ఆలయాలకు వెళ్లేవారిని నిషేధించండి.. ! మాయావతిమరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో నేతల ప్రచారం పీక్ స్థాయికి చేరింది. ఎన్నికల్లో నిర్మాణాత్మక సమస్యలను పక్కన పెట్టి మతాలు, కులాలతోపాట… Read More
హైదరాబాద్లో ప్లాట్లు కొంటున్నారా.. జర భద్రం.. అక్రమ లే అవుట్లతో పరేషాన్..!హైదరాబాద్ : హైదరాబాద్లో ప్లాట్లు కొనాలని అనుకుంటున్నారా?.. స్థలం మీద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని భావిస్తున్నారా?.. మీ ఆలోచన సరయిందే కా… Read More
0 comments:
Post a Comment