Sunday, July 11, 2021

రఘురామ ట్రాప్ లో జగన్ ? అంతా ఊహించినట్లే- అదే జరిగితే భారీ సక్సెస్

వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు క్లైమాక్స్ కు చేరబోతోంది. రెబెల్ ఎంపీపై అనర్హత వేటు కోసం వైసీపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పెండింగ్ లో పెట్టారు. దీంతో స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు వైసీపీ తీసుకున్న ఓ నిర్ణయం అంతిమంగా రఘురామరాజుకే మేలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e9nz6j

Related Posts:

0 comments:

Post a Comment