Tuesday, July 27, 2021

అర్ధరాత్రి దేవినేని ఉమా అరెస్ట్... టీడీపీ-వైసీపీ రాళ్ల దాడులు... జి.కొండూరులో హైడ్రామా,తీవ్ర ఉద్రిక్తత...

మాజీ మంత్రి దేవినేని ఉమాను బుధవారం(జులై 28) అర్ధరాత్రి దాటాక కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు జి.కొండూరు మండలంలో హైడ్రామా,తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ-టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఓ వైసీపీ నేత కారుతో పాటు ఓ టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనంతటికీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zKFt86

Related Posts:

0 comments:

Post a Comment