కశ్మీరులోని సోపియాన్లో ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. గాలింపు చేపట్టిన జవాన్లపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపాల్సి వచ్చింది. కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ug3GnD
లష్కరే టాప్ కమాండర్ హతం.. మరో ఉగ్రవాది కూడా, సోపియాన్లో ఎన్కౌంటర్
Related Posts:
అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్లో ఐఎస్ఎఫ్తో -25న ఓవైసీ ర్యాలీచాలా కాలంపాటు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ.. 2014 మోదీ ప్రభంజనం తర్వాత క్రమంగా విస్తరిస్… Read More
నిర్లక్ష్యానికి తగిన మూల్యం?: కరోనా కేసుల పెరుగుదల..ఆందోళనకరంగా: లాక్డౌన్ తప్పదా?న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు కొత్తగా పుట్టుకొస్తోన్నాయి. ఈ మహమ్మారి క్రమంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలో భయానకంగా విస్తరిస్తోంది. వరుసగ… Read More
Scary Video: 14 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజిన్లో మంటలు: చెల్లా చెదురుగా జనావాసాలపైవాషింగ్టన్: అమెరికాలో భయానక సంఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 777 విమానం ప్రమాదానాకి గురైంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే విమానం ఇంజిన్లో మంటలు … Read More
తెలుగంటే మంత్రులు మాట్లాడే బూతు కాదు: ఇంగ్లీష్ మీడియంలో బోధనపై చంద్రబాబు క్లారిటీఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడంపై మరోసారి స్పష్టమై… Read More
పంజాబ్ తరహా పంచ్: జోరుగా స్థానిక సంస్థల పోలింగ్: ఓటు వేసిన కేంద్రమంత్రి అమిత్ షాఅహ్మదాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది మొన్నటికి మొన్నే స్పష్టమైంది. పంజాబ్ స్థాని… Read More
0 comments:
Post a Comment