Sunday, July 18, 2021

ఏపీ, తెలంగాణల్లో పట్టాలెక్కిన పాసింజర్ రైళ్లు: 16 నెలల తరువాత తొలిసారిగా

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారంచడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసిన పాసింజర్ సర్వీసులు దశలవారీగా పునరుద్ధరణకు నోచుకుంటోన్నాయి. గత ఏడాది కరోనా వైరస్ విస్తరించడం మొదలైన తరువాత రద్దయిన పాసింజర్ సర్వీసులను అన్ని రైల్వే జోన్లు దశలవారీగా పట్టాలెక్కిస్తూ వస్తోన్నాయి. తాజాగా సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xPdP9p

0 comments:

Post a Comment