Friday, September 6, 2019

హెల్త్ ఎమర్జెన్సీ లేదు.. గాలి మాటలొద్దు.. విపక్ష నేతలపై మంత్రి గరం

హైదరాబాద్‌ : విపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. నిజాలను తొక్కి పెడుతూ అబద్దాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలది అనవసర రాద్దాంతమే తప్ప అందులో వాస్తవాలు లేవని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LsZEQo

0 comments:

Post a Comment