Friday, September 6, 2019

ఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ ఫాం 8లో ఆగిన ఛండీగఢ్-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక రైలు, ఫ్లాట్ ఫాంలపై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. భారత సంతతి బాలిక వెంటపడి పాక్ యువకుడి అసభ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HO4Gpi

Related Posts:

0 comments:

Post a Comment