Thursday, July 15, 2021

రాష్ట్రంలో వర్ష బీభత్సం.. ఎమర్జెన్సీ నంబర్లు, కేటీఆర్ ట్వీట్

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో ప‌లు చోట్ల భారీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైద‌రాబాద్‌లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు, ఇత‌ర అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో స‌మ‌స్య‌లు ఎదురైతే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3B6iDck

0 comments:

Post a Comment